కెఓసిలో కార్మిక సంఘాల నిరసన
టేకులపల్లి, జులై 1, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితల గనిలో కార్మిక సంఘాల (JAC) ఆధ్వర్యంలో బుధవారం యాజమాన్యానికి తమ డిమాండ్లతో మెమోరాండం అందజేశారు. ముందుగా ఎఐటియుసి, ఐఎన్టీయూసి, సిఐటియు, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
02-07-2026