30 May, 2026 | 1:39 PM

Breaking News

దేశంలో ఎక్కడాలేని సమస్య తెలంగాణలోనే ఉంది: కిషన్ రెడ్డి   •   భూగర్భ జలాలు తగ్గడంతో సడక్ గూడకు ట్యాంకర్ నీరు   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్కసుమన్ అరెస్టుకు రంగం సిద్ధం   •   తీవ్ర విషాదం: బోల్తా పడిన ట్రాక్టర్— ఆరుగురు మృతి   •   ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. 126 మందికి తప్పిన ప్రమాదం   •   వడ్రంగి వృత్తికి అటంకం కలిగిస్తున్న అటవీశాఖ అధికారులు   •   రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు   •   డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. గవర్నర్‌తో భేటీ   •   తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ   •   అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్   •  

రోడ్డు పక్కనే నీటిగుంత.. ప్రజలకు తప్పని తిప్పలు

30-05-2026 12:18 PM

బోథ్,మే30(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నిర్మల్ ఆదిలాబాద్ రోడ్డు పక్కనే నీటి గుంతలు ఉండడంతో ప్రజలు పదాచారులు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నారు. నూతనంగా నిర్మించిన భవనాలకు మురుగునీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో ఇండ్లలో వినియోగించిన మురికి నీరంతా రోడ్డుపైకి వస్తున్నది. రోడ్డు పక్కనే మురికి నీటి గుంత ఏర్పడడంతో అందులో పశువులు తిష్ట వేస్తున్నాయి. మురికి నీరు గుంతలో నిండిన అనంతరం రోడ్డుపైకి ప్రవహిస్తుండడంతో నడిచి వెళ్లేవారు వాహనాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు మురికి నీరు రోడ్లపైకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన అవసరం ఉంది