8 May, 2026 | 4:30 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

పెరిగిన బీడీ కార్మికుల కూలి వేతనం

08-05-2026 03:21 PM

బోథ్. మే 8 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్రంలో బీడీలు చెబుతున్న బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు గాను ఆరు రూపాయల చొప్పున కూలి రేట్ పెరిగిందని తెలంగాణ రాష్ట్ర బీడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి గోవర్ధన్ తెలిపారు. అంతేగాక బీడీ ప్యాకర్స్ 4500 రూపాయలు గా పెరిగిందని ఆయన తెలిపారు.ఈ ఒప్పందం 31 2028 వరకు అమలులో ఉంటుందన్నారు.