27 June, 2026 | 7:25 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం

27-06-2026 06:18 PM

బిఆర్ఎస్ జిల్లా నాయకులు రాములు గౌడ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): గానుగబండ గ్రామంలో 239వ బూతులో బిఎల్ఓ స్రవంతి ఓటర్ల సవరణ పత్రాలను అందజేసిన సందర్భంగా స్థానిక సర్పంచ్ వెంకటమ్మ మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ మాజీ ఎంపిటిసి గుండగాని దుర్గయ్య బిఎల్ఎ వీరయ్య శ్రీను రామచంద్రు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2002 జనాభా లెక్కల ప్రకారం, ఓటు హక్కు కలిగిన వారంతా,  తిరిగి ఓటు పొందే విధంగా ఓటర్ పత్రాన్ని చదివి, పూర్తిచేసి, అధికారులకు ఇవ్వాలని కోరారు.