వెల్నెస్ హాస్పిటల్ 8వ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని
30-05-2026 07:09 PM
సనత్నగర్,(విజయక్రాంతి): బేగంపేట్ కంట్రీ క్లబ్ ప్రాంగణంలో వెల్నెస్ హాస్పిటల్ ఎనిమిదవ బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని హాస్పిటల్ యాజమాన్యంతో రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు, వెల్నెస్ హాస్పిటల్ ఎండిలు సుమన్, అసద్, వివేకానంద రెడ్డి లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు,






