30 May, 2026 | 8:33 PM

ఉపాధ్యాయుని సేవలు ప్రజలు మరిచిపోలేరు: ఎమ్మెల్యే

30-05-2026 07:12 PM

బోథ్,(విజయక్రాంతి): ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా చేసిన ఉపాధ్యాయుడు స్వర్గీయ లింగారెడ్డి సేవలు మర్చిపోలేని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని కౌట బి గ్రామంలో మృతి చెందిన ఉపాధ్యాయిని కుటుంబీకులను పరామర్శించారు. ఎంతోమందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన స్వర్గీయ ఉపాధ్యాయుడు ఎంతోమందికి ఆదర్శమన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఆయన వెంట గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఓ స్వామి సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఉప సర్పంచ్ ఐ రమణారెడ్డి చిన్నారెడ్డి రాంరెడ్డి సాగర్ రెడ్డి గంగాధర్ సోమేశ్ సురేందర్ యాదవ్ ఎలుక రాజు శంకర్ అల్లకొండ ప్రశాంత్ మేడిచర్ల ప్రవీణ్ రాథోడ్ రవీందర్ సుధీర్ రెడ్డి అభిలాష్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు