10 June, 2026 | 6:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్డు బాట పడతా   •   మడే రాజేష్ కి 'గౌరవ డాక్టరేట్'   •   జూన్ 15న చలో కలెక్టరేట్‌ను విజయవంతం చేయండి   •   ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వాపురంలో ప్రత్యేక గ్రామసభ   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతం   •   మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •  

ఎమ్మెల్యేను కలిసి జిల్లా విద్యాధికారి

10-06-2026 05:25 PM

బోథ్,(విజయ క్రాంతి): ఆదిలాబాద్ విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన మాధవి  బుధవారం బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలోని పాఠశాలలో పరిస్థితి పిలిచేమై చర్చించారు. అంతేగాక ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరడం జరిగింది. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన పై తల చర్యలు తీసుకోవాలని డిఓకు వివరించారు.