10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మంత్రి జూపల్లిని కలిసిన ఉమ్మడి జిల్లా నేతలు

20-12-2025 12:33 AM

ఆదిలాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాం తి): ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి  జూపల్లి కృష్ణారావు ని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసారు. హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, డీసీసీ అద్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డా. నరేష్ జాదవ్ తదితరులు మంత్రిని కలిసి పూలబోకేను అందించారు.

ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల గెలుపోటములు గురించి చర్చించి, జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను అడి గి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రె స్ పార్టీ  చేపట్టే కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఆసిఫాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ శ్యాం నాయక్, రాష్ట్ర డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు ఉన్నారు.