24 August, 2026 | 10:03 PM

Breaking News

ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •  

సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించిన శివ కుమార్ రెడ్డి

24-08-2026 08:13 PM

కోయిలకొండ: మండల కేంద్రంలోని మైసమ్మ గేటు వద్ద నూతనంగా నిర్మించిన ఈజీ సర్వీసింగ్ సెంటర్ ను నారాయణపేట కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు కంభం శివకుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... యువకులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నారు. సర్వీసింగ్  సెంటర్ నిర్వాహకులు కళ్యాణ్ ను అభినందించారు.