2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

ఢిల్లీ మద్యం కేసు: ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే

09-03-2026 12:40 PM

ఢిల్లీ మద్యం కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసుపై(Delhi liquor case) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Solicitor General Tushar Mehta) వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. కేజ్రీవాల్, కవిత సహా 23 మంది నిందితులపై సీబీఐ కేసును ప్రత్యేక కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.