09-02-2026 12:00:00 AM
సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి
రేవల్లి ఫిబ్రవరి 08 :తల్పునూర్ గ్రామానికి చెందిన వడ్డేమాన్ ఎర్ర బాలయ్య అనా రోగ్య కారణాలతో శనివారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి బాధిత కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు టి. రామచంద్రయ్య, కాశిరెడ్డి, శేఖర్, వార్డు మెంబర్లు ఈశ్వర్, రాములు, రాజు, అ ల్తాఫ్, ఖాజా, లక్ష్మణ్, రఫీక్, భీముడు, బంగారయ్య, భీమయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకు లు పాల్గొన్నారు.