2 May, 2026 | 9:20 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

కొత్త సర్పంచులకు సన్మానం

19-12-2025 01:10 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్18( విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచులు గెలుపొందటంతో వారిని గురువారం బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తన నివాసంలో గెలుపొందిన బూరుగూడ సర్పంచ్ మేకర్తి సంగీత లక్ష్మణ్, చిర్రకుంట సర్పంచ్ పార్వతి, కోసార సర్పంచ్ గీతాంజలి, మానిక్ గూడ సర్పంచ్ రాము,వార్డు సభ్యులను పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనగా గెలుపొందిన సర్పంచులు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా యూత్ అధ్యక్షుడు గాజుల రాజేంద్రప్రసాద్, నాయకులు మేకర్తి ప్రశాంత్, సురే ష్, కరణ్ తదితరులు పాల్గొన్నారు.