8 June, 2026 | 6:19 PM

Breaking News

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి   •  

తొలకరి కురువకముందే తొందరపాటు విత్తనాలు నాటడంలో రైతులు బిజీ బిజీ

08-06-2026 05:09 PM

బోథ్,(విజయక్రాంతి): తొలకరి జల్లులు కురవక ముందే విత్తనాలు నాటడంలో రైతులు బిజీ అవుతున్నారు. మృగశిర కార్తె రావడంతోనే రైతన్న విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం మండల కేంద్రంలో కొంతమంది రైతులు తమ చేలలో విత్తనాలు నాటారు. అయితే పులకరి జల్లుల పూర్వకముందే నేల పూర్తిస్థాయిలో తడవక ముందు విత్తనాలు నాటడం వల్ల నష్టం జరిగే ఆస్కారం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. నేల 60 శాతం తడిసినప్పుడే విత్తనాలు నాటాలని లేకుంటే విత్తనాలు నష్టపోతారని అంటున్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను పరిశీలించి విత్తనాలు నాటాల్సిన అవసరం ఉంది.