21 April, 2026 | 7:48 PM

ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం

21-04-2026 06:17 PM

నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుభాష్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన యాదవ్ సుభాష్ ఇటీవల మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్ పరామర్శించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబీకులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ మాజీ ఎంపీటీసీ కురుమే మహేందర్ చట్ల ఉమేష్ నేరడిగొండ మండల నాయకులు మధుకర్ అచ్చితానంద రెడ్డి బుజ్జ సాయన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి ఎండి సద్దాం మౌలానా విష్ణువర్ధన్ తదితరులు ఉన్నారు