23 March, 2026 | 5:34 AM

అమ్మవారికి బోనం

23-03-2026 12:37 AM

ఆ గ్రామస్తులందరి ఆనందోత్సవం

ఎల్లారెడ్డి, మార్చి 22 (విజయక్రాంతి): అమ్మవారికి బోనమెత్తిన ఆ ఊరి గ్రామస్తులు. ఎల్లారెడ్డి మండలంలోని దావల్ మల్కాపల్లి గ్రామంలో ముత్యాల పోచమ్మ అమ్మవారికి ఆ గ్రామస్తులు డబ్బు సప్పులతో గ్రామస్తులు అంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామంలోని ప్రతి ఇంటికో బోనం అమ్మవారికి సమర్పించి ముక్కు చెల్లించుకుని గ్రామస్తులు అమ్మవారిని అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో ఉంచాలని కోరుకున్నారు. గ్రామమంతా బోనాల పండుగతో సందడి సందడిగా మారింది.