నాణ్యతలో రాజీ పడొద్దు.. పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
బాన్సువాడ, మే 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నిజాంసాగర్ ప్రాజెక్టు నాన్-కమాండ్ ప్రాంతాలకు సుమారు 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందించాలని, రైతులు ఆర్థికంగా స్థిరపడాలని ఆ పెద్దాయన తపన పడ్డారు.
18-05-2026