వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ విక్టర్
నాగిరెడ్డిపేట్, జూన్ 12 (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సొసైటీ పరిధిలో గల ఆత్మకూర్, జలాల్పూర్,రాఘవపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్, డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్ సందర్శించి పరిశీలించారు.
13-06-2026