22 May, 2026 | 10:26 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

వైభవంగా ప్రారంభమైన అడెల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

04-11-2025 12:38 AM

నిర్మల్, నవంబర్ ౩ (విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి పోచమ్మ విగ్రహ పున ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు కోట్లతో అడెల్లి ఆల యాన్ని నిర్మించగా కొత్త ఆలయంలో పోచ మ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నాలు గు రోజులుగా నిర్వహించనున్నారు.

తొలి రోజు విగ్రహ ఉత్సవాల ఊరేగింపు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా మాజీ దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్వాహకులు లక్కిడి జగన్మోహన్ రెడ్డి పూజారి శర్మ, వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ పూజా రెడ్డి ఆలయ అధికారులు భూమయ్య పాల్గొన్నారు.