ఫుట్ పాత్ ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలి
13-07-2026 03:44 PM
నిర్మల్ ,జులై 13 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలు సీనియర్ సిటిజన్ సౌకర్యం కోసం నిర్మించిన ఫుట్ పాత్ ఆక్రమణ పై చర్య తీసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణంలోని ప్రధాన మార్గంలో ఫుట్పాత్లను ఆక్రమించుకోవడంతో సీనియర్ సిటిజన్ రోడ్లపై నడవడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జ జనార్ధన్ పోతారెడ్డి విలాస్ రమేష్ గంగాధర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.






