calender_icon.png 1 April, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా

18-03-2025 06:47:24 PM   

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. డెన్మార్క్ కు చెందిన మిస్ యూనివర్స్ విక్టోరియా కెజార్ హెల్విగ్ భారతీయ సంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని ఆలయానికి వచ్చారు.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10