5 May, 2026 | 7:01 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

రాబోయే తరాలకు మీరెంతో స్ఫూర్తి

07-11-2025 12:00 AM

వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము మహిళా క్రికెటర్లను ప్రశంసలతో ముంచెత్తారు.కఠిన సవాళ్లను ఎదుర్కొని వారు సాధించిన విషయం అసాధారణమైనదని కితాబిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఈ విజయం ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భారత మహిళల జట్టంతా సంతకాలు చేసిన ప్రత్యేక జెర్సీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందజేసింది.