27 May, 2026 | 8:54 PM

Breaking News

మంత్రులు పొన్నం, అజారుద్దీన్ ముందే కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్   •   ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు   •   రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న   •   కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ వేయాలని ఉదృతమవుతున్న పోరాటం   •   బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతాంగానికి చేరే విధంగా చూడాలి   •   విద్యుత్ షాక్ తగిలి ఐదు బర్రెలు మృతి   •   బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు   •   ఉట్నూర్ ఆర్డీవ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ సింగ్   •   NEET 2026 Paper leak caseలో సీబీఐ దూకుడు.. 13కి చేరిన అరెస్టుల సంఖ్య   •  

యాదగిరిగుట్ట డిప్యూటీ ఈవో బదిలీ

31-03-2026 12:00 AM

యాదగిరిగుట్ట, మార్చి 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న దోర్బాల భాస్కర్‌శర్మ వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వేములవాడ రాజరాజేశ్వరాలయ డిప్యూటీ ఈవోగా పని చేస్తున్న నవీన్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు.