3 April, 2026 | 3:47 PM

Breaking News

గ్రామీణ క్రీడలకు వేదికగా జేపీఎల్   •   రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు వర్షాలు   •   సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   'మార్పురావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి'— మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •  

ఆశావాహుల్లో టెన్షన్ రిజర్వేషన్లు మారుతాయా..? ఉంటాయా?

04-10-2025 12:00 AM

వలిగొండ, అక్టోబర్ 3 (విజయక్రాంతి) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఈనెల 8న తెలియజేయ నుండడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులలో రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లు ప్రకటించగా ఈ నెల 8న కోర్టు తెలియజేసే తీర్పుతో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు ఉంటాయా లేక మారుతాయా అనే ఉత్కంఠత సర్వత్ర నెలకొంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం లేకపోవడంతో ఆశావాహులు పోటాపోటీగా తమ నేతలను  ప్రసన్నం చేసుకోవడానికి ప్రదక్షిణాలు ప్రారంభించి, దసరా సందర్భంగా తమ అనుచరగణాలకు విందులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.