23 May, 2026 | 7:06 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

తల్లి మృతి తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

08-01-2026 01:37 AM

గొల్లపల్లి మండలం బిబిరాజ్‌పల్లిలో ఘటన

ధర్మపురి, జనవరి 7(విజయక్రాంతి): తల్లి మృ తిని తట్టుకోలేక గొల్లపల్లి మండలం బిబిరాజ్ పల్లి గ్రామానికి చెందిన మల్యాల రామ్ చరణ్(20)ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఎం. కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. రామ్ చరణ్ తల్లి అంజవ్వ గత సంవత్సరం అనారోగ్యం కారణంగా చనిపోయిం ది. అప్పటినుంచి రామ్ చరణ్ తన అమ్మ మృ తిని జీర్ణించుకోలేక ప్రతిరోజు బాధపడుతూ ఉం డేవాడు. ఈ క్రమంలో అమ్మను తలుచుకుంటూ మానసికంగా బాగా కృంగిపోయి, జీవితంపై విర క్తి చెందేవాడు. తన ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, రామ్ చరణ్ తండ్రి  గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.