19 May, 2026 | 10:18 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

గంగా స్నానం చేస్తు.. తిరిగిరాని లోకాలకు

30-11-2025 09:00 PM

వెంకటాపూర్ లో విషాదం..

మంథని (విజయక్రాంతి): మల్లన్న పట్నాలు ఉన్నాయని, గంగా స్నానం చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయన ఘటనా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో ఆదివారం విషాదం నింపింది. మంథని ఎస్ఐ రమేష్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పంచిక సదయ్య(35) ఆదివారం ఉదయం 7 గటలకు  పంచిక రమేష్, పంచిక శ్రీశైలంలతో కలిసి గ్రామ శివారులో గల గోదావరి నదిలో గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానం చేస్తుండగా ప్రమాదంవశాత్తు గోదవరిలో మునిగిపోయాడు. గమనించిన పంచిక రుషి, పంచిక శ్రీశైలంలు సదయ్యను కాపాడే ప్రయత్నం చేసిన అప్పటికే సదయ్య మృతి చెందాడని భార్య పంచిక మధులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.