2 May, 2026 | 9:20 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

ఎంబీఏ, ఎంసీవో 7 వేల సీట్లు మిగులు

21-09-2025 12:12 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏలో కలిపి దాదాపు ఏడువేలకుపైగా సీట్లు మిగిలాయి. తాజాగా ఐసెట్ తుది విడత సీట్లను అభ్యర్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఎంబీఏలో 30,587 సీట్లు, ఎంసీఏలో 7227 సీట్లున్నాయి. ఇందులో ఎంబీఏలో 26,131 సీట్లు, ఎంసీఏలో 4,723 సీట్లు నిండాయి. ఇంకా ఎంబీఏలో 4456 సీట్లు, ఎంసీఏలో 2504 సీట్లు మిగిలాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 23 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.