30 June, 2026 | 11:31 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు

22-04-2026 12:00 AM

తాడ్వాయి, ఏప్రిల్, 21 (విజయక్రాంతి): విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావద్దని ప్రముఖ సైకియాట్రిస్ట్ రమణ తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రజాపాలన,ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు ఎల్లప్పుడూ మానసికోల్లాసంతో ఉండాలన్నారు. మాదకద్రవ్యాలను వాడకూడదని తెలిపారు. వాటికి పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ఆరవ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, సైకియాట్రిస్ట్ రాహుల్, దోమకొండ ఎస్త్స్ర దీపిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.