30 June, 2026 | 10:03 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

హనుమాన్ ఆలయంలో చోరీ

30-06-2026 09:12 PM

తలమడుగు,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామ నగర నడిబొడ్డున ఉన్న హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు హనుమాన్  విగ్రహల యొక్క 2 వెండి కిరీటాలు వినాయకుని కళ్ళు దాదాపు 20తులాల వెండి అంచనా విలువ  50 నుంచి 60 వేల రూపాయలు ఉంటుంది స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని జాగిలాలతో పరిశీలిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నామని ఎస్సై రాధిక తెలిపారు