15 June, 2026 | 8:55 PM

Breaking News

గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •  

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి

15-06-2026 07:23 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కొత్త దొనబండ తండా పాఠశాల సోమవారం పునఃప్రారంభం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నిర్వహించారు.అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా గ్రామ పెద్దలు,నాయకులు సహకరించాలని కోరారు.