13 May, 2026 | 1:21 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా శైలజ

27-12-2025 08:58 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన ఉప్పల్ జోన్ లోని బోడుప్పల్ సర్కిల్ (10)కు డిప్యూటీ కమిషనర్ గా ఏ. శైలజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ సర్కిల్ ను బోడుప్పల్ సర్కిల్ లో విలీనం చేయగా. పీర్జాదిగూడ సర్కిల్ కి సంబంధించిన రికార్డులను అక్కడ డిసి త్రిలేశ్వర్ రావు బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు అందజేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఏ. ఎమ్.సి.  శ్యాంసుందర్రావు, మేనేజర్ ప్రవీణ్ కుమార్, క్రాంతి, స్టాప్  తదితరులు పాల్గొన్నారు.