8 May, 2026 | 4:30 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

08-05-2026 03:13 PM

చెన్నూర్, (విజయక్రాంతి):  వడ్ల కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని బిఆర్ఎస్ కోటపల్లి  మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆసంపల్లి సంపత్  డిమాండ్ చేశాడు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి  మండలంలోని దేవులవాడ కొనుగోలు కేంద్రాన్ని  సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడాడు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో రైతులు నష్టాల బారిన పడిన తర్వాత కూడా అధికారుల్లో స్పందన కనిపించకపోవడం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు  ఒక్క లారీ లోడ్ ధాన్యం కూడ  తరలించలేదన్నారు. మాటలే తప్పా రైతుల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థతి ఏర్పడిందన్నారు.