21 March, 2026 | 1:13 PM

Breaking News

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •  

ఏసీబీకి చిక్కిన అధికారులు

08-10-2025 12:37 AM
  1. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేటు వ్యక్తి
  2. కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో దాడులు

కరీంనగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేటు వ్యక్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెడికల్ షాపుల రిన్యువల్ కోసం రూ.20 వేల లంచం తీసుకుంటున్నారన్న సమాచారంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కార్తిక్‌ను, వారితో ఉన్న రాము అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.