20 March, 2026 | 5:45 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మర్రికుంటలో ఉపాది హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

20-03-2026 02:33 PM

దోమకొండ,మార్చి 20,(విజయ క్రాంతి): ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా,99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా శుక్రవారం దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో రోడ్డు ఇరువైపులా ఉన్న మొక్కలకు వాటర్ పట్టించిన ఎంపీడీవో ప్రవీణ్ కుమార్. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని మర్రి కుంటలో ఉపాధి హామీ పనులు చేపట్టిడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 87 మంది కూలీలు హాజరైనారు ఇట్టి కూలీలకు ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించవలసిందిగా సంబంధిత పంచాయతీ కార్యదర్శి , ఉపాధి హామీ సిబ్బంది కి ఆదేశించారు. కొలతల ప్రకారం పనులు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన కూలి అందరికి రావాలని కోరారు.