15 June, 2026 | 8:39 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ధైర్యంగా ఉండండి

24-11-2025 12:23 PM

 ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర : ఆధ్వర్యంలో పడకూడదని ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం  మండలం మండల పరిధిలోని  ఫర్దిపూర్ గ్రామానికి చెందిన కమలన్న  ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో ప్రమాద బీమా తో రూ 4లక్షల 50వేలచెక్కును స్థానిక నాయకుల సమక్షంలో కమలన్న సతీమణి పుష్ప కు ఎమ్మెల్యే అందజేశారు. విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఒకటికి రెండు మాటలు చెక్ చేసుకుని అడుగులు వేయాలని సూచించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి విద్యుత్ పనులు చేసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.