15 June, 2026 | 8:32 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి

15-06-2026 07:12 PM

* పలు కుటుంబాలను పరామర్శించిన జాన్సన్ నాయక్

ఉట్నూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలను గ్రామస్థాయి నుంచి పెద్ద మొత్తంలో చేయించాలని ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కార్యకర్తలకు నాయకులకు సూచనలు చేశారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ విషయాన్ని ప్రజలకు తెలపాలన్నారు.  అనంతరం కేస్లాపూర్, దన్నోరా బి, మండల కేంద్రంలో పలువురు కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం అందించారు. ఆయనతోపాటు  పిఎసిఎస్ చైర్మన్  మారుతి డోంగ్రే, సర్పంచ్ జమున నాయక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు  జిలాని బేగ్  ల తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.