9 May, 2026 | 11:24 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

మిషన్ భగీరథ పనులు త్వరలో పూర్తి

20-11-2025 12:18 PM

మెట్ పల్లి, (విజయక్రాంతి): మెట్ పల్లి మున్సిపల్(Metpally Municipal) పరిధిలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులు త్వరలో పూర్తి అవుతాయని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. గురువారం ఆయన పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ లికేజి మరమత్తు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లీకేజ్  పనులు రెండు రోజులలో పూర్తవుతాయని సంబంధిత సూపర్వైజర్ తెలపడం జరిగిందని అన్నారు.ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరం ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేయడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సూపర్వైజర్ దినేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ పాల్గొన్నారు.