2 May, 2026 | 9:20 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

విద్యార్థులను అభినందించిన మంత్రి అడ్లూరి

02-05-2026 07:46 PM

ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై హర్షం వ్యక్తం

ధర్మపురి,(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన సహర్షిత, సంజన, రేఖలను తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి అడ్లూర్రి లక్ష్మణ్ కుమార్ శనివారం అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలనీ ఆయన ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ విద్యార్థులను అభినంధించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థుల తల్లిదoడ్రులను జిల్లా కలెక్టర్ ఈ సందర్బంగా అభినందించారు.