15 June, 2026 | 11:40 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి..

04-11-2025 06:53 PM

జిల్లా పశు వైద్యాధికారి రామారావు..

తలమడుగు (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఆదిలాబాద్ జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రామారావు పేర్కొన్నారు. మంగళవారం తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న పశువుల గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరన్ని ఆయన సందర్శించారు. అనంతరం పశు వైద్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల పశు వైద్యాధికారి వైద్యులు లావణ్య, సాయి ప్రసాద్, గోపాలామిత్రాలు ఉన్నారు.