15 June, 2026 | 8:11 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గుండ్రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

30-10-2025 12:34 AM

తూప్రాన్, అక్టోబర్ 29 :మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి అడవి ప్రాంతంలో ఒక కొండ పైన చిరుత సంచారం చేస్తుందని వ్యవసాయ దారులు తెలిపారు. గతంలో గుండ్రెడ్డిపల్లి గ్రామ పరిధిలోని అడవి ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరికి కనపడినట్లు తెలిపారు.

అయితే బుధవారం ఉదయం అడవి ప్రాంతంలో ఉన్న పొలాల వద్దకు వెళ్తుండగా కొందరు యువకులు కొండపై పడుకున్న చిరుతను చూసి గ్రామంలోని పలువురికి తెలియజేశారు. ముఖ్యంగా అడవి ప్రాంత అధికారులు తక్షణమే చిరుతను అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.