23 May, 2026 | 6:33 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

పోలింగ్ సామాగ్రి పరిశీలన

08-12-2025 05:01 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన పోలింగ్ సామాగ్రిని సోమవారం మండల అధికారులు పరిశీలించారు. సుమారు 168 పోలింగ్ కేంద్రాలకు గాను కావలసిన అన్ని రకాల సామాగ్రిని ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఖానాపూర్ ఎంపీడీవో రోమాకాంత్ సూచించారు. సమాగ్రి పంపిణీ 10వ తేదీ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సిహెచ్ రత్నాకర్ రావు, సిబ్బంది ఉన్నారు.