26 May, 2026 | 5:10 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలి

09-01-2026 12:00 AM

సిద్దిపేట కలెక్టర్ హైమావతి

కొండపాక, జనవరి 8: సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయాన్ని గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి సందర్శించారు. మండలంలోని ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించి, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో సూపర్ వైజర్ లు, బిఎల్ ఓ లు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేసి, రోజువారీగా చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్ లో అప్లోడ్ చేసే ప్రక్రియను పరిశీలించారు.