26 May, 2026 | 4:21 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్దాం..

09-01-2026 12:00 AM

సర్పంచ్ విమల 

సిర్గాపూర్, జనవరి 8: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ పంచాయతీ తొలి సమావేశం గురువారం నాడు సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి నూతన వార్డు సభ్యులుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ  అందరు కలిసి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడదామని, ఒకే కుటుంబంగా కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మెంబర్లను తెలిపారు. 12 వార్డులలో నీటి, మురికి కాలువలు, వీధి దీపాలు, ఇతర వాటిపై చర్చ జరిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గూడూరి రమేష్, 12 వార్డులకు సంబందించిన సభ్యులు పాల్గొన్నారు.