calender_icon.png 6 February, 2026 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సమైక్య భవనానికి భూమిపూజ

06-02-2026 01:20:30 AM

రేగోడు, ఫిబ్రవరి 5: మండలంలోని పోచారం గ్రామంలో సర్పంచ్ మఠం పణీత శివరాజ్ గ్రామ సమైక్య భవన నిర్మాణం కో సం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ స మైక్య భవనానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, సి సి రాములు, వివో ఏలు శాంతమ్మ ,సం గీత, ఉప సర్పంచ్ పల్లె సాగర్, కార్యదర్శి వీ రేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.