23 May, 2026 | 2:27 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

రైస్ మిల్లును సందర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

30-10-2025 04:35 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి పరిధిలోని కనకదుర్గ రైస్ మిల్లులో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలిన సంఘటన పై గురువారం పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును మిల్లు యజమాని తిరుపతిరెడ్డినీ అడిగి తెలుసుకున్నారు.

దాసరి మనోహర్ రెడ్డి  వెంట గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, నాయకులు మోహన్ రెడ్డి , మనోజ్ గౌడ్ , రాజ మల్లయ్య , పాల రామారావు, గుడుగుల సతీష్, సురశ్యామ్,  అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, చంద్రమౌళి, కనకం శంకర్, ఎండి, రఫీక్ తో పాటు పలువురు ఉన్నారు, అలాగే రైస్ మిల్లుల యజమానులు జైపాల్ రెడ్డి, పురుషోత్తం రావు, శ్రీనివాస్ రెడ్డితో పాటు తదితరులు సందర్శించారు.