17 April, 2026 | 2:26 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ఆంజనేయ స్వాములకు అన్నదానం

16-04-2026 12:56 AM

సుల్తానాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్ట ణంలోని పెరిగిద్ది ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ దీక్ష స్వాములకు నిత్య అన్నదానంకొనసాగుతున్నందున బుధవారం ఆలయ కమిటీ డైరెక్టర్ కత్తెర్ల స్వరూప పోచమల్లు దంపతులు, వారి కుటుంబ స భ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పోచమల్లు సోద రుడు రిపోర్టర్ కత్తెర్ల చందర్ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,

ఈ సందర్భంగాఆంజనేయస్వామి దీక్షపరులు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కత్తర్ల పోచమల్లు, వారి సోదరుడు చందర్ కుటుంబ సభ్యులకు సీతారా ముల వారు, ఆంజనేయస్వామి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని దీవించా రు.... ఈ సందర్భంగా అన్నదానం చేపట్టిన కత్తెర్ల పోచమల్లు, చందర్ దంపతులను ఆంజనేయ స్వామి దీక్షపరులు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో దేవాలయం అర్చకులు కొండపలకల అభిలాష్ స్వామి, భక్త బృందం పాల్గొన్నారు...