2 July, 2026 | 12:24 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం విరిగేలా ఉంది

29-04-2026 03:25 PM

బోథ్,(విజయక్రాంతి): బోత్ మండల కేంద్రం సమీపంలోని కోరమండల్ ఎరువుల దుకాణం ముందర ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగేలా ఉందని సమీప దుకాణాల వారు అంటున్నారు. ఈదుగాలకు విద్యుత్ స్తంభం పడిపోక ముందే మరో విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.