9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

డా.బీఎస్‌రావు స్మారక క్రీడా పోటీలు

24-12-2025 12:08 AM

కుకట్‌పల్లి ‘శ్రీచైతన్య’ జోన్‌లో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): డా. బిఎస్‌రావు స్మారక జోనల్ క్రీడా పోటీలు--2025 మంగళవారం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, హైదర్‌నగర్‌లో నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో 14 బ్రాంచీల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను గిన్ని స్ వరల్డ్ రికార్డు సాధించిన క్యారమ్ క్రీడాకారిణి డా. షేక్ హుస్నా సమీరా ప్రారంభించారు. ఏజిఎం శివ రామకృష్ణ, రీజినల్ ఇన్చార్జిలు, జోనల్ ఇన్చార్జ్, ఆల్ ఇండియా స్పోర్ట్స్ రిసోర్స్ పర్సన్, ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. పరుగు పందాలు, ఖో-ఖో, వాలీబాల్, త్రో బాల్, షాట్పుట్ వంటి వివిధ క్రీడా పోటీలు నిర్వహించబడ్డాయి.