2 May, 2026 | 9:07 PM

Breaking News

అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •  

అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి రూ.101016 విరాళం

10-10-2025 01:00 AM

వనపర్తి అక్టోబర్ 9 ( విజయక్రాంతి ) : కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆల య నిర్మాణానికి కొత్తకోట పట్టణ స్థిరనివాసులు కీ.శే ఎద్దుల గోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఎద్దుల సత్యమ్మ కుమారులు ఎద్దుల రాజేశ్వరీ రవికుమార్ రెడ్డి, రవి రెడ్డి ( శ్రీ సాయి హైవే కేఫ్ ) దంపతులు 1,01,016/- ( ఒక లక్ష ఒక వేయి పదహారు రూపాయలు ) విరాళం ప్రకటించారు.

గురువారం అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు ధూపం నాగరాజు , పొగాకు అనీల్ కుమార్ , బలిజ లింగేశ్వర్ , సత్యం సాగర్ , విశ్వనాథం గంగాధర్ , ఆకుల శ్రీనివాసులు, మద్దిగట్ల బాలకృష్ణారెడ్డి , ఎల్ల రెడ్డి , భాస్కర్ సాగర్ , రాజవర్ధన్ రెడ్డి , లక్ష్మీ నారాయణ యాదవ్ , వేముల సుధాకర్ రెడ్డి , భీమ కిషోర్ లకు వారు అందజేశారు.ఈ సందర్భగా అయ్యప్ప సేవాసమితి తరపున వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.