12 May, 2026 | 8:31 PM

Breaking News

వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •  

దోమకొండ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

04-01-2026 02:14 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఐరేని నరసయ్య, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, వార్డు సభ్యులు పాలకుర్తి, బీసు సతీష్ శేఖర్, ఐరేని లత రాజేందర్, బత్తిని సునీత సిద్ధ రాములు, తదితరులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా మీడియా కోఆర్డినేటర్ అందే గణేష్, దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేక నాగరాజు, దోమకొండ గౌడ సంఘం అధ్యక్షుడు రాజనర్స గౌడ్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, సీనియర్ పాత్రికేయులు బండారు శంకర్, బీసు సంతోష్ కుమార్, నాయకులు కూర చంద్రం, దుర్గారెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.