9 May, 2026 | 5:35 PM

Breaking News

వెంకటేశ్వర స్వామి ఆలయంలో రక్షణ ఏర్పాట్లు   •   అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని పట్టుకున్న పోలీసులు   •   పాత బిల్లుల పేరిట కొత్త పాలకవర్గంపై ఒత్తిడి?   •   కాకతీయ కళల జాతర సాంస్కృతిక పోటీలు ప్రారంభం   •   పేదల మెరుగైన జీవితం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది బిజెపి ప్రభుత్వమే   •   కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను కలిసిన ఎర్ర విజయ్ రావు   •   సుల్తానాబాద్ లో జాతీయ పక్షి నెమలి మృతి   •   ధాన్యం కొనాలని ఇందారంలో రైతుల రాస్తారోకో   •   సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •  

ఆరు మండలాలకు మహిళా శక్తి ద్వారా 30,104 చీరల పంపిణీ..

22-11-2025 05:29 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మండల సమైక్య కార్యాలయం నుండి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, నిజాంసాగర్, లింగంపేట్, పిట్లం, బాన్సువాడ మండలాలలోని గ్రామాలకు మహిళా శక్తి చీరల పంపిణీ చేయడం జరిగిందని నాగిరెడ్డిపేట మండలం ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఆరు మండలాలకు కలిపి మొత్తం 30 వేల,,104 చీరల పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిజంసాగర్ మండలానికి 7560, పిట్లం మండలానికి 3840, ఎల్లారెడ్డి మండలానికి 5400, లింగంపేట్ మండలానికి 3000, బాన్సువాడ మండలానికి 2760, నాగిరెడ్డిపేట్ మండలానికి 7544, చొప్పున చీరల పంపిణీ చేయడం జరిగిందని ఏపీఎం రామనారాయణ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి రమేష్, వివోఏలు సురేందర్, మల్లేష్, అకౌంటెంట్ రాజు ఉన్నారు.