4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

20-04-2026 08:30 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ  రైస్ మిల్ ల వ్యాపారవేత్త, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నగునూరి అశోక్ రమాదేవి దంపతుల వివాహ మహోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని కృష్ణ సాయి మెడికల్ స్టోర్ వద్ద చల్ల ప్యాకెట్లను ప్రజలకు అందజేశారు.

ఎండలు జోరు కావడం పెళ్లి రోజును పురస్కరించుకొని అశోక్ రమాదేవి దంపతులు ఆధ్వర్యంలో మజ్జిగ  ప్యాకెట్లను పంపిణీ చేయడం పట్ల సోమవారం వీక్లీ మార్కెట్ కు వచ్చిన ప్రజలు ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయితు రాజేష్, అల్లంకి శ్రీనివాస్, రామిడి శ్రీనివాస్, బోడ్ల శ్రీనివాస్, అల్లంకి అరుణ్, పల్లా శరత్, చకిలం వెంకటేశ్వర్లు, పల్ల అనిల్, నాగ మల్ల ప్రశాంత్ పలువురు పాల్గొన్నారు.